Modi New Scheme 2024 | ఈ స్కీమ్ తో 10000 వరకు రాయితీ పొందండి:
ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రికల్ వాహనాల జోరు నడుస్తుంది. అయితే గతంలో అన్ని డీజిల్ తో పెట్రోల్ తో నడిచే వాహనాలను కొనుగోలు చేసి నడిపేవారు.. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోతుంది.. పాత ఇంధన వాహనాల ప్లేస్ లో ఈ ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చి పడుతున్నాయి. దీనితో మార్కెట్లో పోటీ తత్వం కూడా పెరిగిపోయింది..
ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మెబిలిటీ స్కీం తో కేంద్ర ప్రభుత్వం(Modi New Scheme 2024 ) ముందుకు వచ్చింది. ఈ పథకం కోసం ఏకంగా ఇందుకు 500 కోట్లు కేటాయించింది. సెంటర్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.
విద్యుత్ తో నడిచే టూవీలర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ పై సబ్సిడీ రూపంలో కొంత మొత్తం రాయితీగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి, ఈ స్కీం తో 3.3 లక్షల విద్యుత్ ద్విచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం(Modi New Scheme 2024) గరిష్టంగా 10,000 వరకు సబ్సిడీ అందిస్తుంది.
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం టూ వీలర్స్ పై 25వేల రూపాయల మరియు పెద్ద త్రీ వీలర్స్ పై 50 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తుంది. 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ స్కీమ్(Modi New Scheme 2024) అమల్లోకి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం విద్యుత్ వాహనాలు కొనాలనుకునేవారు ఈ స్కీం ద్వారా రాయితీ పొందవచ్చు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb