సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో రెండేళ్ల చిన్నారిని హత్య చేసిన కేసులో తల్లి జ్యోతి, ఆమె ప్రియుడు నవీన్ను పోలీసులు అరెస్ట్
Category: LATEST
బొకేలు, శాలువాలకు బదులు విద్యార్థులకు సాయం చేయండి.. సీఎం విజయ్ కొత్త సందేశం
ఎవరైనా ప్రముఖులు లేదా ఉన్నతాధికారులు వస్తే బొకేలు, శాలువాలతో ఘన స్వాగతం పలకడం మనకు సర్వసాధారణం. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొత్త సందేశాన్ని ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చే
రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్.. జూన్ 11న కీలక ప్రకటన.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు Raghava Lawrence రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నటుడు Vijay నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున తిరుచి ఈస్ట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ.
దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వివరాలు
నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను వ్యతిరేకిస్తూ All India Organisation of Chemists and Druggists బంద్కు పిలుపునిచ్చింది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షలకు
రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర.. దానిని తిప్పి కొట్టాం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ మార్పుల పేరిట రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాలను ప్రజల మద్దతుతో ఓడించామని తెలిపారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్
మల్టీలెవల్ మార్కెటింగ్ ట్రాప్..
చిన్న మొత్తాలతో మొదలై భారీ స్థాయిలో ముగిసే మల్టీ లెవెల్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక వడ్డీ, తక్కువ సమయంలో భారీ లాభాలు అనే ఎరతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న కేటుగాళ్లు కోట్ల
సర్కార్ బడిలో అడ్మిషన్ కోసం పోటెత్తిన జనం.
సర్కారు పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ సందేహపడుతుంటారు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి అయినా ప్రైవేట్ స్కూల్కి పంపాలని భావించే వారు ఉన్నారు. సర్కారు పాఠశాలలో చదివించమని
ఆకివీడు రామాలయ ఘటన: కరాటే కళ్యాణి ఆగ్రహం.
ఆకివీడులోని రామాలయంలో శ్రీరాముని మెడలోని దండను ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కరాటే కళ్యాణి, రాముడికి మళ్ళీ దండ
ఫస్ట్ నైట్ రోజు మత్తిచ్చి ఫ్రెండ్స్ తో…
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కిరాతక యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ