రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర.. దానిని తిప్పి కొట్టాం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ మార్పుల పేరిట రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాలను ప్రజల మద్దతుతో ఓడించామని తెలిపారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్

Read More

Share

మల్టీలెవల్ మార్కెటింగ్ ట్రాప్..

చిన్న మొత్తాలతో మొదలై భారీ స్థాయిలో ముగిసే మల్టీ లెవెల్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక వడ్డీ, తక్కువ సమయంలో భారీ లాభాలు అనే ఎరతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న కేటుగాళ్లు కోట్ల

Read More

Share

సర్కార్ బడిలో అడ్మిషన్ కోసం పోటెత్తిన జనం.

సర్కారు పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ సందేహపడుతుంటారు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి అయినా ప్రైవేట్ స్కూల్‌కి పంపాలని భావించే వారు ఉన్నారు. సర్కారు పాఠశాలలో చదివించమని

Read More

Share

ఆకివీడు రామాలయ ఘటన: కరాటే కళ్యాణి ఆగ్రహం.

​ఆకివీడులోని రామాలయంలో శ్రీరాముని మెడలోని దండను ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కరాటే కళ్యాణి, రాముడికి మళ్ళీ దండ

Read More

Share

ఫస్ట్ నైట్ రోజు మత్తిచ్చి ఫ్రెండ్స్ తో… 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కిరాతక యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ

Read More

Share

పిల్లి కోసం యువతి బలవన్మరణం: అల్వాల్‌లో విషాదం.

హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన టి. ప్రిన్స్ శ్రేష్ట అనే యువతి ఎంబీబీఎస్ (MBBS) చదువుతోంది. ఆమెకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం, ముఖ్యంగా ఒక పిల్లిని ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటోంది. అయితే, ఇంట్లో పిల్లిని పెంచడం

Read More

Share

భారత్‌కు చేరుకున్న భారీ ఆయిల్ ట్యాంకర్.. భారత నౌకాదళం సాహసం!

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా చమురు నౌకలు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి. తాజాగా, 80,800 మెట్రిక్

Read More

Share

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..!

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎల్‌పిజి (LPG) సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని,

Read More

Share

నెల అంటే 28 రోజులేనా?

ఒకప్పుడు మొబైల్ రీచార్జ్ అంటే చిన్న కార్డ్ తీసుకొచ్చి దానిపై ఉన్న నంబర్లను గీకి ఫోన్లో టైప్ చేసి రీచార్జ్ చేసుకునే రోజులు ఉండేవి. ఐదు, పది రూపాయల రీచార్జ్ చేస్తే కొద్దిగా బ్యాలెన్స్

Read More

Share

మహిళలకు గుడ్ న్యూస్: ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ఈ-స్కూటీ యోజన.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఇప్పటికే అమలులో

Read More

Share