తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ మరియు దళపతి విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన కీలక
భారత్కు చేరుకున్న భారీ ఆయిల్ ట్యాంకర్.. భారత నౌకాదళం సాహసం!
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా చమురు నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. తాజాగా, 80,800 మెట్రిక్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎల్పిజి (LPG) సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని,
నెల అంటే 28 రోజులేనా?
ఒకప్పుడు మొబైల్ రీచార్జ్ అంటే చిన్న కార్డ్ తీసుకొచ్చి దానిపై ఉన్న నంబర్లను గీకి ఫోన్లో టైప్ చేసి రీచార్జ్ చేసుకునే రోజులు ఉండేవి. ఐదు, పది రూపాయల రీచార్జ్ చేస్తే కొద్దిగా బ్యాలెన్స్
మహిళలకు గుడ్ న్యూస్: ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ఈ-స్కూటీ యోజన.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఇప్పటికే అమలులో
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.
వ్యర్థాలు అనేవి వృథా కావని, సరైన ఆలోచనలు ఉంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చని మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే వ్యర్థాలతో అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్న ఈ సంఘాలు తాజాగా
మా ప్రభుత్వం వచ్చాక మహిళల పేరు మీదే పథకాలు ఇస్తున్నాం..
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి ప్రముఖ
కారుకు దారి ఇవ్వలేదని వ్యక్తిని కొట్టిన సర్పంచ్ భర్త.
జగిత్యాల జిల్లాలో దారివివాదం కారణంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. బుగ్గారం మండలంలోని చిన్నార్పూర్ గ్రామంలో కారుకు దారి ఇవ్వలేదనే కారణంతో ఒక వ్యక్తిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామానికి చెందిన తిరుపతి అనే
తిరుమల నిబంధనలు ఉల్లంఘించిన తనూజ్, దువ్వాడ మాధురి.
తిరుమలలో జరిగిన ఒక బర్త్డే వేడుక వివాదానికి దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, బిగ్బాస్ ఫేమ్ తనుజ కలిసి తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె పుట్టినరోజును ఘనంగా
ఒక్కసారిగా 18 కిలోలు! 😲కేంద్రం సూపర్ నిర్ణయం.
తెలంగాణలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి: రానున్న వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో