భక్తికి కులమతాల అడ్డుగోడలు ఉండవని, దైవం ఒక్కడేనని నిరూపిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ యూసఫ్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆయన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాపాయం నుంచి
ఫస్ట్ నైట్ రోజు మత్తిచ్చి ఫ్రెండ్స్ తో…
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేసిన కిరాతక యువకుడి ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ
పిల్లి కోసం యువతి బలవన్మరణం: అల్వాల్లో విషాదం.
హైదరాబాద్ అల్వాల్కు చెందిన టి. ప్రిన్స్ శ్రేష్ట అనే యువతి ఎంబీబీఎస్ (MBBS) చదువుతోంది. ఆమెకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం, ముఖ్యంగా ఒక పిల్లిని ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటోంది. అయితే, ఇంట్లో పిల్లిని పెంచడం
‘సురా 59’ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదల: ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సినిమా రంగంలో విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘సురా 59’. ఈ సినిమాలోని ఒక హృదయ విదారకమైన మరియు ఎమోషనల్ సాంగ్ను తాజాగా ప్రముఖ రాజకీయ నాయకులు, మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్
విజయ్ పై రజనీకాంత్ ఫైర్!
తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ మరియు దళపతి విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి చెందిన కీలక
భారత్కు చేరుకున్న భారీ ఆయిల్ ట్యాంకర్.. భారత నౌకాదళం సాహసం!
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, భారత ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా చమురు నౌకలు ఒక్కొక్కటిగా భారత్కు చేరుకుంటున్నాయి. తాజాగా, 80,800 మెట్రిక్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన..! తక్షణం అలా చేయండి..!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎల్పిజి (LPG) సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని,
నెల అంటే 28 రోజులేనా?
ఒకప్పుడు మొబైల్ రీచార్జ్ అంటే చిన్న కార్డ్ తీసుకొచ్చి దానిపై ఉన్న నంబర్లను గీకి ఫోన్లో టైప్ చేసి రీచార్జ్ చేసుకునే రోజులు ఉండేవి. ఐదు, పది రూపాయల రీచార్జ్ చేస్తే కొద్దిగా బ్యాలెన్స్
మహిళలకు గుడ్ న్యూస్: ఏసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, కాలేజీ అమ్మాయిలకు ఈ-స్కూటీ యోజన.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటూ ముఖ్యమంత్రి Revanth Reddy పలు కీలక ప్రకటనలు చేశారు. మహిళలకు ఇప్పటికే అమలులో
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.
వ్యర్థాలు అనేవి వృథా కావని, సరైన ఆలోచనలు ఉంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చని మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే వ్యర్థాలతో అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్న ఈ సంఘాలు తాజాగా