ఫిబ్రవరి 28న ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించడం ఈ సమావేశం

Read More

Share

డూప్లికేట్ గాంధీలు పేదల భూముల కబ్జాకు యత్నిస్తున్నారు.

భూదాన్ ఉద్యమం పేదల కోసం ఆస్తిని సమకూర్చాలనే మహత్తర లక్ష్యంతో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే ప్రారంభించినదని కేటీఆర్ పేర్కొన్నారు. భూమిలేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి, సాగు చేసుకోవడానికి భూమి అందించాలనే

Read More

Share

బహిరంగ మాంసం, చేపల అమ్మకాలపై నిషేధం. ఎందుకో తెలుసా?

బీహార్ ప్రభుత్వం రంజాన్ నెల సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల విక్రయాలపై నియంత్రణలు విధించాలని నిర్ణయించింది. పరిశుభ్రతను మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, విద్యాసంస్థలు మరియు మతపరమైన ప్రదేశాల పరిసరాల్లో అసౌకర్యాలు

Read More

Share

‘బూకీ’ ఈవెంట్‌లో ఆసక్తికర చర్చ: తొందరపడి పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దన్న మంచు లక్ష్మీ

తమిళ నటుడు Vijay Antony కుటుంబానికి చెందిన అజయ్‌ దీషన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బూకీ’ (తమిళంలో ‘పూకీ’) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను గణేశ్‌ చంద్ర తెరకెక్కించగా, విజయ్

Read More

Share

భారత్ బంద్కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన.

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా,

Read More

Share

అన్నమయ్య జిల్లాలో ‘పుష్ప’ సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు.

అన్నమయ్య జిల్లాలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ స్మగ్లింగ్ యత్నం చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. ప్రముఖ సినిమా ‘పుష్ప’ లో చూపించిన విధంగా

Read More

Share

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గ్రహణాలు ప్రతి సంవత్సరం వచ్చినా, ప్రతి గ్రహణానికి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. రాబోయే సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం రోజున మాఘ బహుళ అమావాస్య నాడు

Read More

Share

సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.

సీతమ్మను అపహరించిన రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేయించుకుని 11 వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడని రామాయణం చెబుతుంది. కష్టాలు, కరువులు లేని ఆ పాలననే “రామరాజ్యం”గా

Read More

Share

ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.

బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంత బంగారం కొనగలిగామో ఇప్పుడు అంత కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More

Share

Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.

Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి: ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సంకల్పం అవసరం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గీతా మాధురి(Geetha

Read More

Share