కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా,
అన్నమయ్య జిల్లాలో ‘పుష్ప’ సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లాలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ స్మగ్లింగ్ యత్నం చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. ప్రముఖ సినిమా ‘పుష్ప’ లో చూపించిన విధంగా
సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గ్రహణాలు ప్రతి సంవత్సరం వచ్చినా, ప్రతి గ్రహణానికి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. రాబోయే సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం రోజున మాఘ బహుళ అమావాస్య నాడు
సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.
సీతమ్మను అపహరించిన రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేయించుకుని 11 వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడని రామాయణం చెబుతుంది. కష్టాలు, కరువులు లేని ఆ పాలననే “రామరాజ్యం”గా
ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.
బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంత బంగారం కొనగలిగామో ఇప్పుడు అంత కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.
Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి: ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సంకల్పం అవసరం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గీతా మాధురి(Geetha
నారాయణపేట జిల్లాలో కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.
సమాచారం మేరకు అగ్రికల్చర్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ రేడ్లో స్పూరియస్ సీడ్స్ (Spurious Seeds) కు చెందిన HT కాటన్ (Herbicide Tolerant Cotton)
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్: ఏఐ సాంకేతికత ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయంటూ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akhira
ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.
ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ విభూషణ, పద్మభూషణ్,
CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను.
CM Chandrababu: 6 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్ కు వెళ్ళాను: నా చుట్టూ ఉన్నవాళ్లందరూ యంగ్స్టర్స్నే. కానీ అనుభవం, ఆలోచనల్లో నేను వాళ్లకంటే ముందుండేవాడిని అనే నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది. వాళ్ల ఆలోచనలు