రష్యా నుంచి భారత్కు నేరుగా రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేసే ఆలోచనపై చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా ఉప ప్రధానమంత్రి మరాట్ ఖుస్నుల్లిన్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించడంతో అంతర్జాతీయ రవాణా రంగంలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం
Baramati Plane Crash | గాల్లో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన విమానం.. బారామతిలో షాకింగ్ విజువల్స్.
Baramati Plane Crash: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం వద్ద విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2026 జనవరి 28న ముంబై నుంచి బారామతికి వెళ్తున్న Learjet 45XR విమానం
కేసీఆర్ నర్సంపేట పర్యటన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ | KCR Narsampet Visit
వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ | Telangana Smart Ration Cards
తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
విజయవాడ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారికి అలర్ట్.. సెల్ఫోన్లపై కీలక నిర్ణయం | Vijayawada
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ల వినియోగంపై మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీను
ఖమ్మం జిల్లాలో దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాల.. సొంత డబ్బులతో షెడ్ వేసి బోధిస్తున్న ఉపాధ్యాయులు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ, ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. శిథిలావస్థకు చేరిన
హైదరాబాద్లో టీజీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇక ఒకే టికెట్తో బస్సు…ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం.
హైదరాబాద్లో బస్సు దిగిన తర్వాత ఆటో కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, ఒకే టికెట్తో బస్సు మరియు ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం చేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు
తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఎన్నికల అధికారులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచి, నమోదు శాతాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్
సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
బీహార్ గుండా ప్రయాణం.. కానీ ఒక్క స్టేషన్లోనూ ఆగదు! ఈ సూపర్ఫాస్ట్ రైలు ప్రత్యేకత ఇదే
భారతీయ రైల్వే నెట్వర్క్లో బీహార్ కీలక రాష్ట్రం. ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ఈశాన్య భారత మార్గాల్లో నడిచే అనేక రైళ్లు ఈ రాష్ట్రం గుండా ప్రయాణిస్తాయి. రోజూ వందలాది ప్రయాణికుల రైళ్లు బీహార్లోని వివిధ స్టేషన్లలో ఆగుతుంటాయి.