కివి పండు ఉపయోగాలు తెలుసుకుందాం: కివి పండు పోషకాలకు నిలయంగా ఉంటుంది. దీనిలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. 1. ఇమ్యూనిటీ పెంపొందించడానికి సహాయపడుతుంది 2.
INDIA VS ENGLAND: భారత్ ఘన విజయం.
INDIA VS ENGLAND: భారత్ ఘన విజయం. INDIA VS ENGLAND: ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ టి20లో భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్
బాలీవుడ్ లో సినిమా ఛాన్స్ కొట్టేసిన మోనాలిసా.
మోనాలిసా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చిన అమ్మాయి.. అయితే కుంభమేళా కు వచ్చిన కొందరు యూట్యూబర్లు
కుంభమేళా మోనాలిసా చిత్రాన్ని ఎంత అద్భుతంగా గిసాడో చూడండి.
కుంభమేళా మోనాలిసా చిత్రాన్ని ఎంత అద్భుతంగా గిసాడో చూడండి. కుంభమేళా మోనాలిసా చిత్రాన్ని ఎంత అద్భుతంగా గిసాడో చూడండి.
పెళ్ళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి టబు.
నటి టబు(Tabu) బాలీవుడ్ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సూపరిచితురాలు ..తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ, 50 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె
సంక్రాంతి రోజు ఎలా చేస్తే మీకు అన్నీ శుభాలే కలుగుతాయి.
సంక్రాంతి అంటే చాలా మందికి పండగ అనే తెలుసు….ఆ రోజు ప్రత్యేకత చాలా మందికి తెలియదు. అసలు సంక్రాంతి రోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు.
మన్మోహన్ సింగ్, ఢిల్లీలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. వెంటనే ఆయన్ని ఎమర్జెన్సీ
ఏపీలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు…
ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో తుపాను కారణంగా కోస్తా ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.
ఒక భార్య .. ఇద్దరు భర్తలు.. ఎక్కడంటే?
ప్రస్తుత సమాజంలో ఎన్నో వింత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనాది కాలం నుండి ఒక భర్త కి ఒకే భార్య ఉండాలి అనేది నియమం. కానీ కొన్ని పరిస్తితుల కారణంగా కొంత మంది మగవారు
శివాలయం లో నాగుపాము ప్రత్యక్షం…. తండోప తండాలు గా తరలివస్తున్న జనం.
సూర్యాపేట(Suryapeta) జిల్లా హుజూర్ నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో అద్భుత ఘటన జరిగింది. రోజు మాదిరిగానే స్వామి వారి భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలకు వచ్చారు. ఇంతలోనే ఆలయంలోని శివాలయం(shivalingam) లో