టాలీవుడ్లో శివాజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు హీరోగా వరుస చిత్రాల్లో నటించిన ఆయన, తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటనతో పాటు బిగ్బాస్
టీచర్తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలో పోలీస్ శాఖకు మచ్చతెచ్చే ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్తో పోలీస్ కానిస్టేబుల్ అనుచితంగా వ్యవహరించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించిన
చరిత్ర సృష్టించిన సామాన్యుడు: తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ విజేతగా పవన్ కల్యాణ్.
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ విజయవంతంగా ముగిసింది. మొత్తం 105 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠభరితమైన పోరాటానికి డిసెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలేతో తెరపడింది. ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో నిలవగా, ఇమ్మాన్యుయేల్
సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.
సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసిన రాహుల్ అనే యువకుడు, విజయవాడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి
పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఎంత ధైర్యవంతులైన వారికైనా గుండె దడపడుతుంది. వైరల్ క్లిప్లో ఓ వ్యక్తి దాదాపు 1,000 అడుగుల లోతున్న
యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?
ఒకప్పుడు మన తాతలు, తండ్రుల కాలంలో ఒకసారి పెళ్లి జరిగితే జీవితాంతం కలిసి ఉండేవారు. బంధాలు సహజంగా కొనసాగేవి. కానీ మారుతున్న కాలంతో పాటు జీవన శైలులు, ఆలోచనలు మారిపోయాయి. ఈ రోజుల్లో బంధాలు
ఎర్రకోట సమీపంలో కారు పేలుడు – దర్యాప్తులో కీలక మలుపు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడి ఫోటో విడుదల దర్యాప్తు
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ – పటాన్చెరులో విషాద ఘటన.
ఇంట్లో చీమలు, బొద్దింకలు, బల్లులు తిరుగుతుంటే ఇబ్బందిగా అనిపించడం సహజం. కానీ ఈ చిన్న సమస్యే ఒక వివాహిత ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుని ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా ఎక్కువమంది ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్నే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్
కర్నూల్ లో మరో ఘోర ప్రమాదం.
నీరసాన్ని నిస్సత్వను దూరం చేసే మ్యాజిక్ డ్రింక్. అన్నపూర్ణ స్టూడియోస్ ఒక అద్భుతమైన ప్రయాణం. ప్రేమ వివాహం… పదేళ్ల దాంపత్యం తర్వాత భర్తనే బలి ఇచ్చిన భార్య.