Lord Venkateshwara Swamy: శ్రీవారి భక్తులకు ‘ఏఐ’ ఊరట: తిరుమలలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ!

Lord Venkateshwara Swamy: శ్రీవారి భక్తులకు ‘ఏఐ’ ఊరట: తిరుమలలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkateshwara Swamy) వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల

Read More

Share

సంక్రాంతికి రైతులకు గుడ్‌న్యూస్: తెలంగాణలో మళ్లీ ప్రారంభమవుతున్న రైతు యాంత్రికరణ పథకం

తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు

Read More

Share

మీ గుడి మీద మైక్‌ లేదా? ఈ టీటీడీ ఆఫర్ మీకే .

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సనాతన హిందూ ధర్మ విస్తరణ లక్ష్యంగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు అవసరమైన మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను

Read More

Share

చరిత్ర సృష్టించిన సామాన్యుడు: తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ విజేతగా పవన్‌ కల్యాణ్‌.

తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ విజయవంతంగా ముగిసింది. మొత్తం 105 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠభరితమైన పోరాటానికి డిసెంబర్‌ 21న జరిగిన గ్రాండ్‌ ఫినాలేతో తెరపడింది. ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో నిలవగా, ఇమ్మాన్యుయేల్‌

Read More

Share

సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.

సోషల్‌ మీడియా ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ ఇంటర్‌ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసిన రాహుల్‌ అనే యువకుడు, విజయవాడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి

Read More

Share

యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?

ఒకప్పుడు మన తాతలు, తండ్రుల కాలంలో ఒకసారి పెళ్లి జరిగితే జీవితాంతం కలిసి ఉండేవారు. బంధాలు సహజంగా కొనసాగేవి. కానీ మారుతున్న కాలంతో పాటు జీవన శైలులు, ఆలోచనలు మారిపోయాయి. ఈ రోజుల్లో బంధాలు

Read More

Share

ఎర్రకోట సమీపంలో కారు పేలుడు – దర్యాప్తులో కీలక మలుపు.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడి ఫోటో విడుదల దర్యాప్తు

Read More

Share

 గూగుల్‌ క్రోమ్‌ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!

గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా ఎక్కువమంది ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్‌నే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్

Read More

Share

కర్నూలు ఘోర బస్సు ప్రమాదం – రామారెడ్డి ప్రత్యక్ష వర్ణన.

కర్నూలులో జరిగిన భయానక బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, కొంతమంది మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆ బాధితుల్లో ఒకరు —

Read More

Share

లొంగిపోయిన మావోయిస్టులకు మోదీ బిగ్ గిఫ్ట్.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల లొంగిపోక కొనసాగుతుంది. ప్రభుత్వాల పునరావాస పథకాలు, పోలీసులకు చెందిన డీకేడరైజేషన్ (decaderization/de-radicalization) వ్యూహాలు—ఇవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారులు మరియు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంలో కీలక స్థాయి

Read More

Share