రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: పెరుగుతున్న మృతుల సంఖ్య, ఆందోళనలో బాధితులు.

రాజమండ్రిలో ఇటీవల వెలుగుచూసిన కల్తీ పాల ఘటన ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటన వివరాలు: శృం***గార సామర్థ్యాన్నిపెంచే పౌడర్ ఇది.

Read More

Share

విడాకులకు దరఖాస్తు చేసిన టీవీకే చీఫ్‌ విజయ్‌ భార్య.

టీవీకే అధినేత, నటుడు Vijay కుటుంబ జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య Sangeetha Sornalingam చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వివాహ బంధంలో నమ్మకం దెబ్బతిన్నదని,

Read More

Share

ఫిబ్రవరి 28న ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించడం ఈ సమావేశం

Read More

Share

డూప్లికేట్ గాంధీలు పేదల భూముల కబ్జాకు యత్నిస్తున్నారు.

భూదాన్ ఉద్యమం పేదల కోసం ఆస్తిని సమకూర్చాలనే మహత్తర లక్ష్యంతో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే ప్రారంభించినదని కేటీఆర్ పేర్కొన్నారు. భూమిలేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి, సాగు చేసుకోవడానికి భూమి అందించాలనే

Read More

Share

బహిరంగ మాంసం, చేపల అమ్మకాలపై నిషేధం. ఎందుకో తెలుసా?

బీహార్ ప్రభుత్వం రంజాన్ నెల సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల విక్రయాలపై నియంత్రణలు విధించాలని నిర్ణయించింది. పరిశుభ్రతను మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, విద్యాసంస్థలు మరియు మతపరమైన ప్రదేశాల పరిసరాల్లో అసౌకర్యాలు

Read More

Share

భారత్ బంద్కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన.

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా,

Read More

Share

ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.

బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంత బంగారం కొనగలిగామో ఇప్పుడు అంత కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More

Share

నారాయణపేట జిల్లాలో కోటి విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.

సమాచారం మేరకు అగ్రికల్చర్ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ రేడ్‌లో స్పూరియస్ సీడ్స్ (Spurious Seeds) కు చెందిన HT కాటన్ (Herbicide Tolerant Cotton)

Read More

Share

Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.

Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్: ఏఐ సాంకేతికత ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయంటూ ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akhira

Read More

Share

ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ.

ROHIT SHARMA: క్రీడా రంగంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ విభూషణ, పద్మభూషణ్,

Read More

Share