ఆన్లైన్ షాపింగ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో చర్మ సంరక్షణ, సౌందర్య ఉత్పత్తులను కూడా చాలామంది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో నకిలీ లేదా అనధికార ఉత్పత్తులపై ఫిర్యాదులు రావడంతో
Category: LATEST
కొత్త కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మారుతుందా? RBI నిర్ణయంపై వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?
భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించి ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రించబోతున్నారంటూ సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ వీడియోల్లో ప్రచారం జరుగుతోంది. సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు, ఏపీజే అబ్దుల్
మెదక్లో యూరియా కోసం రైతు కన్నీళ్లు.. స్మార్ట్ఫోన్ లేక యాప్లో బుకింగ్ చేయలేక ఆవేదన.
మెదక్ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలకు అవసరమైన యూరియా కోసం ఓ రైతు తీవ్రంగా ప్రయత్నించిన ఘటన ఆవేదనకు గురిచేసింది. యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సిబ్బంది
Trump Towers Hyderabad | హైదరాబాద్లో ట్రంప్ టవర్స్.. కోకాపేటలో భారీ లగ్జరీ ప్రాజెక్ట్కు RERA గ్రీన్ సిగ్నల్.
Trump Towers Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ట్రంప్ బ్రాండ్తో కూడిన Trump Towers Hyderabad ప్రాజెక్ట్కు తెలంగాణ RERA రిజిస్ట్రేషన్
రష్యా నుంచి భారత్కు రైల్వే మార్గం? కీలక ప్రతిపాదన.. ఏ దేశాల మీదుగా వెళ్లనుంది, భారత్కు లాభమేంటి?
రష్యా నుంచి భారత్కు నేరుగా రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేసే ఆలోచనపై చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా ఉప ప్రధానమంత్రి మరాట్ ఖుస్నుల్లిన్ ఈ ప్రతిపాదనను ప్రస్తావించడంతో అంతర్జాతీయ రవాణా రంగంలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం
కేసీఆర్ నర్సంపేట పర్యటన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ | KCR Narsampet Visit
వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ | Telangana Smart Ration Cards
తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా
విజయవాడ అమ్మవారి ఆలయానికి వెళ్లేవారికి అలర్ట్.. సెల్ఫోన్లపై కీలక నిర్ణయం | Vijayawada
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో సెల్ఫోన్ల వినియోగంపై మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీను
ఖమ్మం జిల్లాలో దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాల.. సొంత డబ్బులతో షెడ్ వేసి బోధిస్తున్న ఉపాధ్యాయులు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ, ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. శిథిలావస్థకు చేరిన
హైదరాబాద్లో టీజీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇక ఒకే టికెట్తో బస్సు…ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం.
హైదరాబాద్లో బస్సు దిగిన తర్వాత ఆటో కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, ఒకే టికెట్తో బస్సు మరియు ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణం చేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు