ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ఐడియా మార్గంలో, ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ టారిఫ్లను 20 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సరి కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లు డిసెంబర్ 1, 2021
Tag: Electricity
మీ పొట్టలోని కొవ్వు ను అమాంతం తగ్గించే చిట్కా.
లాక్ డౌన్లోడ్ చాలామంది ఇది ఇంట్లో ఎటువంటి పని లేక ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇంకొంతమంది అయితే ఏ పని లేకపోవడం వల్ల చిరు తిండి పై
మీ దగ్గర ఇలాంటి స్పూన్ లు ఉన్నాయా? మీరు లక్షాధికారి కావచ్చు.Insurance loans mortgage attorney
మనం భోజనం చేసే సమయంలో ఉపపయోగించే చెంచా spoon ధర ఎంత ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు.లండన్ కు చెందిన ఓ వ్యక్తి వారాంతపు సంతలో భారత కరెన్సీ ప్రకారం ఓ స్పూన్
వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను చూసి తిన౦డి.ఎందుకో తెలుసుకోండి.
Best health tips: వర్షాకాలం వచ్చింది అంటే రక రకాల జ్వరాలు వస్తుంటాయి. ఈ కాలంలో వైరల్ ఫీవర్స్ (fever), డెంగ్యూ, జలుబు(cold), దగ్గు(cough), మలేరియా(malaria),విరోచనాలు(motions), వంటి సీజనల్ వ్యాధులు(Disease) ఎక్కువగా వస్తుంటాయి. మనము
ఈ రూ.10 లక్షలు పూర్తిగా ఉచితం, తిరిగివ్వాల్సిన అవసరం లేదు.Dalitha bandhu KCR.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి CM KCR గారు దళితబంధు Dalitha bandhu KCR. పథకంపై స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. బలహీన పెద దళితులే మొదటి ప్రాధాన్యతగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని దశల
వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? అయితే జాగ్రత్త ..!
వర్క్ ఫ్రం హోం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులూ ఉంటాయి. ఇంటి నుంచి పని చేసే క్రమంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాటి నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది.సరైన భంగిమలో కూర్చోకపోవడం, కంప్యూటర్
వ్యాక్సినేషన్పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్.
ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్ డోస్ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్.వ్యాక్సినేషన్పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్. అప్పటివరకూ ఫస్ట్ డోస్ కోసం ఎవరూ వ్యాక్సిన్
ఈ రాశి వారికి అద్బుతం జరగబోతోందా? కచ్చితంగా చూడండి.
మేషం : వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. వృషభం : విదేశయాన ప్రయత్నాలు
ఇది చేస్తే మీకే రిస్క్….హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఈ తప్పులు చేయకండి.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో చాలా చాలా ఎక్కువగా ఉంది కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక వైపు కొనసాగుతున్న వైరస్ శరవేగంగా వ్యాపి చెందుతుంది.. కరోనా తీవ్రతను
డబ్ల్యూహెచ్వోపై ఎక్స్పర్ట్ ప్యానెల్ కామెంట్….ముందే ఆ పని చేయాల్సింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంత త్వరగా స్పందించి ఉండాల్సిందని ప్యానెల్ ఫర్ ప్యాండెమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ పేర్కొంది. డబ్ల్యూహెచ్వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్థాపించిన ఈ
ప్రయోగాలు విజయవంతం….!అన్ని కరోనా వైరస్లకూ చెక్పెట్టే కొత్త టీకా.
బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ రకాలు, గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్లపైనా ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు.కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు
ఎస్బీఐలో మరింత వెసులుబాటుతో గృహరుణాలు. ప్రారంభ వడ్డీ రేటు 6.95 శాతం మాత్రమే.
ఇప్పటికే అతితక్కువ వడ్డీ రేట్లను హోం లోన్స్ అందిస్తోన్న విషయం తెలిసిందే.ప్రభుత్వరంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), ఇప్పడు ఆ వడ్డీరేట్లను మరింత తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95 శాతం నుంచి 6.7 శాతానికి
సీఎం కేసీఆర్ ఆదేశం..తక్షణమే 50 వేల నియామకాలు చేపట్టండి.
ఎట్టకేలకు తెలంగాణ సిఎం ఉద్యోగ నియామక ప్రకటన చేశారు. ప్రగతి భవన్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని అధికారులను
మనల్ని కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలు ఇవే.
ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే.కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్ శ్రీరామరక్ష. చికిత్స కన్నా నివారణ మేలు.. అన్న మాట సరిగ్గా సరిపోతుంది. మందు లేని మాయదారి రోగానికి
తల్లి చావు బిడ్డ ప్రాణం పోయేలా చేసింది.
ఒక తల్లి తన చంటి బిడ్డ ప్రాణం పోవడానికి కారణం అంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యం . బిడ్డకు పాలిస్తూనే ఆ తల్లి ఒక్కసారిగా కుప్పలిపోయింది. తన ఒళ్లో ఉన్న బిడ్డపై పడటంతో
ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడండి,మీ ఖాతాలను సేఫ్ గా ఉంచుకోండి.
మీరు ట్రేడింగ్ యాప్ వాడుతున్నారా? కొత్తగా ప్రారంభించిన మా మొబైల్ యాప్ ట్రేడింగ్లో రూ.10వేలు మదుపు చేస్తే… రోజుకు రూ.వెయ్యి చొప్పున లాభం, పదోరోజు మదుపు మొత్తం.. ఇలా పదిరోజుల్లో రూ.20వేలు ఇస్తాం అంటూ
దూర ప్రయాణాలు పెట్టుకున్నారా? అయితే మీ కోసమే ఈ వార్తా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ నుంచి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందుగా చేసుకున్న రిజర్వేషన్లు కూడా రద్దు అయ్యాయి.భాగ్యనగరం(హైదరాబాద్) నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కర్నూలు,
రోడ్డుపై 2 లక్షల డోసుల వ్యాక్సిన్లు,అలా వదిలేసారేంటి? అసలు ఎందుకు వదిలేశారు?
దేశమంతా ఓవైపు కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతుంటే,కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి వ్యాక్సిన్ల కోసం క్యూలలో నిలబడుతున్నారు. ఓ పక్క పరిస్థితులు అలా ఉంటే మరోవైపు లక్షల
తెలంగాణ రాష్ట్ర సిఎం ఆరోగ్య పరిస్తితి పై వివరణ ఇచ్చిన డాక్టర్లు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ రిపోర్టులు మిశ్రమంగా వచ్చినట్లు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు. బుధవారం నాడు యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్లో సీఎంకు నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ రిపోర్ట్
భారత మార్కెట్లోకి కొత్త మందు, మిగతా వాటికి దీనికి తేడా ఏంటి?
డ్రాగన్ కంట్రీలో పుట్టిన కోవిడ్ 19 క్రమంగా ప్రపంచాన్ని వణికిస్తోంది.. కాలం గడిచే కొద్ది కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి.. ఫస్ట్ వేవ్ ఒక రకరంగా ఉంటే.. ఇప్పుడు సెకండ్
రాష్ట్రవ్యాప్తంగా ఒకే సారి కంప్లీట్ లాక్డౌన్
కరోనా పాజిటవ్ కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సారి కంప్లీట్ లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది.ఈ మేరకు ఏప్రిల్ 29 రాత్రి ఏడు గంటల
కరోనా కి కాదు సీలింగ్ ఫ్యాన్ ని చూసి భయపడుతున్న పేషెంట్లు.
అన్నీ రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. రాష్ట్రంలో
లాక్ డౌన్ తప్పదా? ఎయిమ్స్ చీఫ్ ఏం అంటున్నారు?
దేశంలో కరోనా విషయానికి వస్తే..గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దేశంలో కొత్తగా 3 లక్షల 49 వేల 691 కరోనా కేసులు, 2 వేల 767
1999 రూపాయలకే ఫోన్, 2 సంవత్సరాలు ఉచిత కాల్స్ మరియు డేటా.
భారత టెలికాం రంగంలో సరికొత్త మలుపు తీసుకొచ్చిన జియో సరికొత్త ఆఫర్స్ ను ప్రకటించింది. ఇటీవలే 4జీ కస్టమర్ సబ్స్క్రయిబర్ తగ్గిపోయారు. దీనితో 300 మిలియన్ల ఫీచర్ ఫోన్ కస్టమర్స్ నీ లక్ష్యం గా
ఇల్లు అడ్డగా మార్చి ఆ పాడు పని మొదలు పెట్టింది తరువాత ఏం జరిగింది అంటే!
హైదరాబాద్ లో ఉంటూ హోటల్ లో పని చేస్తున్న ఈ మహిళ చేసిన పనులకు ఆశ్చర్య పోవాల్సిందే. మహారాష్ట్ర లోని లాతుర్ నుండి వచ్చి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఈ మహిళ చేసే